చెన్నూరు: స్వచ్ఛ భారత్ పనులను పరిశీలించిన కేంద్ర బృందం

57చూసినవారు
చెన్నూరు: స్వచ్ఛ భారత్ పనులను పరిశీలించిన కేంద్ర బృందం
చెన్నూరు మండలంలోని కొండపేట గ్రామంలో స్వచ్ఛభారత్ స్వచ్ఛ సంకల్ప్ లో భాగంగా జరిగిన పనులను గురువారం స్వచ్ఛభారత్ మిషన్ డైరెక్టర్ దేవి రెడ్డి స్వప్న, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఊర్మిళాదేవిలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు స్వచ్ఛభారత్ అమలు తీరు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల పరిశుభ్రత, గృహలోని చెత్తాను ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్