కమలాపురం: విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన

73చూసినవారు
కమలాపురం: విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన
కమలాపురం సూర్య హైస్కూల్లో గురువారం అగ్నిమాపక కేంద్రం ఇన్ ఛార్జ్  జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. బహుళ అంతస్తులలో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారిని, గాయపడిన వారిని సురక్షితంగా రక్షించే విధానాన్ని ప్రయోగాత్మకంగా చూపించారు. ప్రారంభదశలో అగ్ని ప్రమాదాలను ఎలా నివారించవచ్చు అని వివరించారు. కరస్పాండెంట్ సుబ్బారెడ్డి, ఉపాధ్యాయులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్