కమలాపురం: గొర్రెల మందపై దూసుకెళ్లిన ట్రాక్టర్

83చూసినవారు
కమలాపురం: గొర్రెల మందపై దూసుకెళ్లిన ట్రాక్టర్
కమలాపురం పట్టణంలోని బాలల ఉన్నత పాఠశాల వద్ద కుప్పూరువారి పల్లెకు చెందిన గొర్ల మందపై శుక్రవారం రాత్రి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో నాలుగు గొర్రెలు మృతి చెందాయి. ఇవాళ రాత్రి జరిగిన ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే నాలుగు గొర్రెలు మృతి చెందగా మరో 7 గొర్రెలు గాయపడ్డాయి. ప్రమాదంలో దాదాపు రూ. లక్ష నష్టం జరిగినట్లు గొర్రెల యజమాని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్