మదనపల్లిలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి

73చూసినవారు
మదనపల్లిలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి
మదనపల్లి పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రామసముద్రం మండలం కేసి పల్లి గ్రామానికి చెందిన జయరాం (45) గురువారం భవన నిర్మాణ పనులు చేయడానికి మదనపల్లి పట్టణంలోకి బైకు పై వెళుతుండగా మరో బైక్ ఢీకొనింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జయరాం ను వెంటనే మదనపల్లి పట్టణంలోని జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్