నిద్రిస్తున్న వ్యక్తిపై దూసుకెళ్లిన కారు.. అక్కడికక్కడే మృతి

68చూసినవారు
చాపాడు మండలం రాజుపాలెంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే. చంద్రమోహన్ ఇంటి ఆరుబయట మంచంపై నిద్రిస్తుండగా అటుగా వేగంగా వచ్చిన ఓ కారు అతడిని డీ కొట్టింది. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతిచెందినట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన కారును అక్కడే వదిలి పరారైనట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్