మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ను మంగళవారం రాత్రి మైదుకూరు నియోజకవర్గ టిడిపి నాయకులు నేట్లపల్లి సోదరులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులు, సమస్యలను ఎమ్మెల్యేకి వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.