వినాయక ఉత్సవాలలో అపశ్రుతి - యువకుడి మృతి

67చూసినవారు
వినాయక ఉత్సవాలలో అపశ్రుతి - యువకుడి మృతి
ప్రొద్దుటూరులోని రామేశ్వరం వీధిలో ఏర్పాటు చేసిన వినాయక చవితి మండపంలో ఆదివారం విద్యుత్ షాక్ తగిలి చరణ్( 20) అనే యువకుడు మృతిచెందాడు. విద్యుత్ షాక్ కు గురైన యువకుడిని హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్