ప్రొద్దుటూరు: స్వచ్ఛతకు, జ్ఞానానికి దీపం చిహ్నం

63చూసినవారు
ప్రొద్దుటూరు: స్వచ్ఛతకు, జ్ఞానానికి దీపం చిహ్నం
స్వచ్ఛతకు, జ్ఞానానికి దీపం చిహ్నమని ప్రిన్సిపల్ డాక్టర్ రామానుజమ్మ తెలిపారు. ప్రొద్దుటూరు పరిధిలోని శ్రీ సాయి రాజేశ్వరి నర్సింగ్ కళాశాలలో గురువారం నర్సింగ్ రెండవ బ్యాచ్ విద్యార్థులకు లాంప్ లైటింగ్ అండ్ ఓత్ టేకింగ్ కార్యక్రమంం నిర్వహించారు. ఈ సందర్బంగా ఛైర్మన్ బసిరెడ్డి రాజేశ్వరరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వీరకుమార్ రెడ్డి, కరస్పాడెంట్ వీరకల్యాణ్ రెడ్డి, అధ్యాపకులు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్