పులివెందుల మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం మున్సిపల్ మేనేజర్ మునికుమార్ నేతృత్వంలో బాబు జగజీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్, ఇన్చార్జ్ మనోహర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.