పులివెందుల: లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షికోత్సవం

62చూసినవారు
పులివెందుల: లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షికోత్సవం
పులివెందుల పట్టణంలోని ముద్దనూరు రోడ్డుసమీపంలో ఉన్న శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం వార్షికోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేణుగోపాలాచార్యులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి విశేష పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్