పులివెందుల: దేశ రక్షణ కోసం తన ప్రాణాలను వదిలిన మురళి నాయక్

67చూసినవారు
పులివెందుల: దేశ రక్షణ కోసం తన ప్రాణాలను వదిలిన మురళి నాయక్
శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవరర్గానికి చెందిన మురళి నాయక్ జమ్మూకాశ్మీర్ యుద్ధ భూమి లో పోరాడుతూ వీర మరణం పొందడం చాలా బాధ కరమైన విషయం అని పులివెందుల జనసేనపార్టీ సీనియర్ నేత ప్రసాద్ శుక్రవారం  అన్నారు. దేశ రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించిన మురళి నాయక్ కు నివాళులు అర్పిస్తూ తన కుటుంబానికి పులివెందుల జనసేనపార్టీ తరుపున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్