ఏపీ కార్ల క్యాంపస్ లో ఉన్న కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు బి. హేమంత్, ఎస్. ప్రశాంత్, కె. దిలీప్ జాతీయ స్థాయి పోటీలు ఎంపిక అయినట్లు గురువారం కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అసోసియేట్ డీన్ డాక్టర్ రాచకుంట నాగరాజు తెలిపారు. విద్యార్థులు మే 2 నుంచి 5వ తేదీలలో అయోధ్యలో జరిగే 22వ ఆల్ ఇండియా అగ్రికల్చర్ & హార్టికల్చర్ సర్క్యూనివర్సిటీస్ స్పోర్ట్స్ మీట్ క్రీడా పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.