పాకిస్థాన్ తో జరుగుతున్న ఆపరేషన్ "సింధూర్" లో ప్రాణాలర్పించి అమరుడైన మన తెలుగు జాతి ముద్దుబిడ్డ వీర జవాన్ మురళి నాయక్ కి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ పులివెందుల పట్టణ అధ్యక్షులు హాల్ గంగాధర్ రెడ్డి, నియోజకవర్గ ఆర్టిఐ అధ్యక్షులు మారుతి మోహన్ రెడ్డి, వాకా మోహన్ రంగ గౌడ్, ఇతర వైసీపీ నాయకులు పాల్గొన్నారు.