భారత్, పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధానికి పెట్టిన పేరు ఆపరేషన్ సింధూర్ అని తెలిసిన విషయమే. ఈ ఆపరేషన్ లో తెలుగుజాతి ముద్దుబిడ్డ వీర జవాన్ మురళి నాయక్ కి పులివెందుల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. మున్సిపల్ ఇంచార్జి వైయస్ మనోహర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.