మంత్రి మండిపల్లిని కలిసిన వేంపల్లె నేతలు

77చూసినవారు
మంత్రి మండిపల్లిని కలిసిన వేంపల్లె నేతలు
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని వేంపల్లెకు చెందిన టీడీపీ సీనియర్ నేత మహమ్మద్ షబ్బీర్ కలిశారు. మంత్రి వేంపల్లె పర్యటనలో భాగంగా టీడీపీ నాయకులతో కలిసి ఆయన మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రికి శాలువ కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి మొదటసారి నియోజకవర్గంలోని పులివెందులలో పర్యటించారు.

సంబంధిత పోస్ట్