ఇంటింటి ప్రచారం నిర్వహించిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీధర్

1062చూసినవారు
ఇంటింటి ప్రచారం నిర్వహించిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీధర్
రైల్వే కోడూరు మండలం విపీఆర్ కండ్రిక పంచాయతీ దేశెట్టిపల్లి, లక్ష్మీపురం, ఎస్ టీ కాలనీ, లక్ష్మిపురం కాలనీలో బుధవారం ఎన్డీయే కూటమి అభ్యర్థి అరవ శ్రీధర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముక్కా రూపానందరెడ్డి భార్య వరలక్ష్మి, కోడలు శిరీష, తాతం శెట్టి నాగేంద్ర పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్