రాయలసీమ విద్యార్థి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో రైల్వేకోడూరు విజయా హాస్పిటల్ వద్ద తీవ్రంగా గాయపడి తిరుపతి అమర హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాలగౌరి మురళి యాదవ్ కికు శనివారం సుమారు 5 లక్షలు ఖర్చు అవుతున్న కారణంగా. విషయం తెలుసుకున్న ఆర్ ఎస్ పి ఎఫ్ కమిటీ 50, 00050,000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది అని రాయలసీమ జోనల్ అధ్యక్షుడు మల్లెం హేమంత్ కుమార్ తెలిపారు.