రైల్వే కోడూరు: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన

55చూసినవారు
రైల్వే కోడూరు: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన
రైల్వే కోడూరులో గురువారం నల్ల బ్యాడ్జీలు ధరించి కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వంపై నిరసన తెలియజేశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడి కేసులు ఎత్తివేయాలని వాళ్లు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎదుగుదలను బిజెపి ఓర్చుకోలేక దుశ్చర్యలకు పాల్పడుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ  ఇన్ ఛార్జ్ గోశాల దేవి, రాష్ట్ర నాయకులు శాంతయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్