రైల్వేకోడూరు: నేడు అంకాళమ్మ తిరునాళ్లు

54చూసినవారు
రైల్వేకోడూరు: నేడు అంకాళమ్మ తిరునాళ్లు
రైల్వేకోడూరు పట్టణంలోని బలిజవీధిలో వెలసిన అంకాళమ్మతల్లి తిరునాళ్లను ఈనెల 9 నుంచి 13 వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 9న వినాయకుని పూజ, అదేరోజు అమ్మవారు జల్ది కార్యక్రమం ఉంటుందన్నారు. 11న పరుశురాముని జయంతి ఉంటుందన్నారు. 12న అంకాళమ్మ దేవస్థానంలో రక్తకపిలి, 13న పూల కపిలి, పెద్ద ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు వివరించారు.

సంబంధిత పోస్ట్