రైల్వే కోడూరు: పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం

67చూసినవారు
రైల్వే కోడూరు: పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం
పురుగుల మందు తాగి డ్వాక్రా మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రైల్వే కోడూరులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాఘవరాజు పురం దళిత వర్గానికి చెందిన మహిళను సక్రమంగా డబ్బులు కట్టలేదని డ్వాక్రా గ్రూపు నుండి తొలగించారు. ఈ కారణంతో మనస్థాపం చెందిన ఆమె సోమవారం వెలుగు కార్యాలయంలో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తెలిపారు. తోటి మహిళలు హుటాహుటిన ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్