రాయచోటి: ఆర్‌సిపిఐ జిల్లా కార్యదర్శిగా జైచంద్ర

70చూసినవారు
రాయచోటి: ఆర్‌సిపిఐ జిల్లా కార్యదర్శిగా జైచంద్ర
ఆర్‌సిపిఐ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రంబాల సతీష్ అధ్యక్షతన రైల్వే కోడూరులో గురువారం జిల్లా నూతన కమిటీ ఏర్పాటు చేశారు. అన్నమయ్య జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జయచంద్రను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జయచంద్ర మాట్లాడుతూ రానున్న కాలంలో ప్రజా సమస్యలను పోరాట రూపంలో తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చూస్తానని, భవిష్యత్తులో పార్టీని ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్