ఓబులవారిపల్లి: కాంట్రాక్టర్లు మారుతున్న ఉద్యోగస్తుల జీతభత్యాలు మారడం లేదు

79చూసినవారు
ఓబులవారిపల్లి: కాంట్రాక్టర్లు మారుతున్న ఉద్యోగస్తుల జీతభత్యాలు మారడం లేదు
ఓబులవారిపల్లి మండల పరిధిలోని మంగంపేట ఏపీఎండిసి ఆరోగ్య కేంద్రంను శుక్రవారం సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య సందర్శించారు. అనంతరం ఉద్యోగస్తుల సమస్యలను కాంట్రాక్టర్ల పనితీరు విధానంను అడిగి తెలుసుకున్నారు. ఏపీఎండిసి ఉద్దేశించి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రంను నీరు కారుస్తూ కాంట్రాక్టర్లకు కాసులు కురిపించేందుకు ఏపిఎండిసి యాజమాన్యం వ్యవహరిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్