పశుగ్రాస వారోత్సవాల సందర్భంగా పాడి రైతులకు అవగాహన సదస్సు

78చూసినవారు
పశుగ్రాస వారోత్సవాల సందర్భంగా పాడి రైతులకు అవగాహన సదస్సు
సిద్ధవటం మండలం నేకనాపురం గ్రామంలో బుధవారం పాడిపశువుల పశుగ్రాస వారోత్సవాలు సందర్భంగా పశుగ్రాసం పెంపకంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు, ఇందులో హైబ్రిడ్ నేపేరియల్, నెపీరియల్ పశుగ్రాహం వాడటం వలన పాల ఉత్పత్తి దిగుబడి ఆదాయం ఉంటుందని రైతులకు తెలియజేశారు. జాయింట్ డైరెక్టర్ డి శారద మాట్లాడుతూ ప్రతి రైతు పచ్చి పశు గ్రాసం కనీసం 10 సెంట్లు భూమిలోనైనా సాగు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్