మన భారతదేశం ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టిన సందర్భంగా మన దేశానికి, సైనికులకి మద్దతుగా శనివారం సాయంత్రం 5. 30 నమిషములకు అరవపల్లి కృష్ణ మందిరం దగ్గరి నుండి అంబేద్కర్ సర్కిల్ బస్టాండ్ వరకు మద్దతుగా మన దేశ జెండాలతో ర్యాలీ నిర్వహించాలని ప్రతి ఒక్కరూ కులమతాలు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు మన దేశానికి, సైనికులకు మద్దతుగా వచ్చి మన దేశానికి దేశ సైనికులకి మద్దతు తెలపాలని నందలూరు నాయకులు పిలుపునిచ్చారు.