రాజంపేట: చమర్తిని కలిసిన వీరబల్లి ఎమ్మార్వో ఖాజాబీ

62చూసినవారు
రాజంపేట: చమర్తిని కలిసిన వీరబల్లి ఎమ్మార్వో ఖాజాబీ
రాజంపేట టిడిపి కార్యాలయం నందు వీరబల్లి మండల ఎమ్మార్వో ఖాజాబీ రాజంపేట పార్లమెంట్ ఇన్చార్జి చమర్తి జగన్ మోహన్ రాజు ని శుక్రవారం మర్యాద పూర్వకంగా కలవడం జరిగినది. అనంతరం వీరబల్లి మండల సమస్యల గురించి చర్చించడం జరిగినది. ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ వీరబల్లి మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ, రైతు సమస్యలను, ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మార్వో కి సూచించడం జరిగింది.

సంబంధిత పోస్ట్