వీరబల్లి: సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి

84చూసినవారు
వీరబల్లి మండల పరిధిలోని గ్రామ సచివాలయం సిబ్బంది సమయపాలన పాటించడం లేదని వీరబల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 10:40 నిమిషాలు అవుతున్నా గ్రామ సచివాలయం తలుపులు తెరుచుకోవడం లేదని తెలిపారు. చుట్టుపక్కల ప్రజలు వివిధ పనుల కోసం సచివాలయానికు వెళ్లగా తాళాలు వేసి ఉండటంతో ప్రజలు వెనుతిరిగి ప్రజలు ఇంటికి వెళ్తున్నారు. కనుక సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్