వీరబల్లి మండలంలో గత ప్రభుత్వంలో 2019 నుండి 2024 సంవత్సరం మధ్యకాలంలో మంజూరైన గృహనిర్మాణాలు మధ్యలో ఆపేసిన లబ్ధిదారులకు ఈ నెలాఖరు లోగా లబ్ధిదారులు వారి యొక్క ఇంటిని పూర్తి చేసుకునవలెనని మండల అభివృద్ధి అధికారి నూర్జహాన్, హౌసింగ్ ఏఈ వెంకటేష్ శుక్రవారం లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. వీరబల్లి మండలంలో 174 మంది వివిధ దశలలో ఉన్నాయని అన్నారు. 89 మందికి ప్రభుత్వము అదనపు ఆర్థిక సహాయం అందిస్తానని తెలిపారు.