అన్నమయ్య: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు

78చూసినవారు
అన్నమయ్య: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు
అన్నమయ్య జిల్లాలో ఈ నెల 14 వ తేదీన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఫిర్యాదుదారులు ఎవరూ ఇబ్బంది పడకుండా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంను రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున అర్జీదారులు సుదూర ప్రాంతాల నుండి వ్యయ, ప్రయాసాలతో జిల్లా పోలీస్ కార్యాలయంలోని జిల్లా ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి రావొద్దని తెలిపారు.

సంబంధిత పోస్ట్