చిన్నమండెం: పేదరిక నిర్మూలనకు అర్హులందరికీ సంక్షేమ పథకాలు

53చూసినవారు
చిన్నమండెం: పేదరిక నిర్మూలనకు అర్హులందరికీ సంక్షేమ పథకాలు
కూటమి ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించి పేదరికం లేని సమాజాన్ని నిర్మించేందుకు విశేష కృషి చేయడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం చిన్నమండెం మండలం బోరెడ్డి గారిపల్లెలోని తమ నివాసం నందు మంత్రి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిజమైన పేదలను గుర్తించి వారందరికీ సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్