రామాపురం: బాధితుడికి మంత్రి మండిపల్లి ఆర్థిక సహాయం

51చూసినవారు
రామాపురం: బాధితుడికి మంత్రి మండిపల్లి ఆర్థిక సహాయం
రామాపురం మండలం కురవపల్లికి చెందిన రెడ్డి నాయక్ కు ప్రమాదం జరిగి విశ్రాంతి తీసుకుంటున్నారు. సోమవారం రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఎంఎన్ఆర్ఎం ట్రస్ట్ ద్వారా రెడ్డి నాయక్ కు ఆర్థిక సహాయం అందజేశారు. రెడ్డి నాయక్ కుటుంబ సభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్