రేపు యధావిధిగా అన్నమయ్య జిల్లాలో గ్రీవెన్స్

69చూసినవారు
రేపు యధావిధిగా అన్నమయ్య జిల్లాలో గ్రీవెన్స్
ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరగనుంది. కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండలం, డివిజన్ స్థాయిలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని వారే జిల్లా కేంద్రానికి రావాలని ఆయన తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్