వేసవి శిక్షణ శిబిరం విజివంతంగా ముగిసినదని విద్యార్థులకు పేపర్ క్రాఫ్ట్ వర్క్ నేర్పించిన ఒరిగామి నిపుణులు గోపాల్ దాస్ రాజశేఖర్ అన్నారు. జన విజ్ఞాన వేదిక నాయకులు రవీంద్రనాథ్ రెడ్డి, రామయ్య లు మాట్లాడుతూ పది రోజులపాటు నిర్వహించిన ఉచిత వేసవి శిక్షణ శిబిరంలో 40 మంది విద్యార్థులు పాల్గొన్నారని ఇటువంటి వేసవి శిక్షణ శిబిరాలు పిల్లలను సెల్ ఫోన్ వ్యసనానికి దూరం చేస్తాయని గురువారం ఉదయం తెలిపారు.