గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబు పై వైసీపీ నేత జల్లా సుదర్శన్ రెడ్డి దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే. దాడి చేసిన జల్లా సుదర్శన్ రెడ్డి మిగతా ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో రిమాండ్ లో ఉన్న ముగ్గురికి గురువారం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జల్లా సుదర్శన్ రెడ్డి, వెంకటరెడ్డి బైరెడ్డి కి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.