రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళకు అరుదైన శస్త్ర చికిత్స

62చూసినవారు
రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళకు అరుదైన శస్త్ర చికిత్స
గాలివీడు మండలానికి చెందిన మహిళకు సంవత్సరం రోజులుగా మలం, మూత్రం ఒకే ద్వారం ద్వారా వస్తూ ఉండగా సుమారు నాలుగు గంటలు శ్రమించి శస్త్రచికిత్సను విజయవంతం చేసినట్లు సీనియర్ సివిల్ సర్జన్ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. బుధవారం రాయచోటి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన మాట్లాడుతూ అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా చేశామన్నారు.

సంబంధిత పోస్ట్