అయినవిల్లి: విఘ్నేశ్వరుడి ఆలయానికి రూ 2. 28 లక్షల ఆదాయం

55చూసినవారు
అయినవిల్లి: విఘ్నేశ్వరుడి ఆలయానికి రూ 2. 28 లక్షల ఆదాయం
అయినవిల్లి మండలం అయినవిల్లిలో వేంచేసి ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విఘ్నేశ్వర స్వామి వారి ఆలయానికి శనివారం రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు భారీగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో భక్తులు నిర్వహించిన వివిధ సేవల ద్వారా స్వామివారి ఆలయానికి రూ. 2, 28, 465 ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు చెప్పారు. 2, 500 మంది స్వామి వారి అన్నదానాన్ని స్వీకరించారన్నారు.

సంబంధిత పోస్ట్