తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ 2024 సార్వత్రిక ఎన్నికలకు జగ్గంపేట నియోజకవర్గం ఎన్నికల కోఆర్డినేటర్ ఎస్వీఎస్ అప్పలరాజు పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సతీమణి జగ్గంపేట కో-ఆపరేటివ్ రూరల్ బ్యాంక్ మాజీ చైర్మన్ జ్యోతుల మణి ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేశారు.