కాకినాడ 29వ వార్డు సంత చెరువు దుర్గమ్మ గుడిలో శుక్రవారం శాకంబరీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కాకినాడ స్మార్ట్ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) పాల్గొన్నారు. మరియు 27 , 28, 29, 30 , 31, 34 వార్డు సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.