సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగ
ా కాకినాడ జేఎన్టీయూలో ఏర్పాటుచేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లను శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె. నివాస్. రెవిన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, సర్వే, సమాచార పౌర సంబంధ
ాలు, ఏపీఈపీడీసీఎల్, ఆర్ఎంసీ, రోడ్
డు భవనాలు, బీఎస్ఎన్ఎల్ ఇతర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ సెంట
ర్ లను పరిశీలించారు.