రాష్ట్రం లో వైసీపీ అరాచకపాలనకుతగిన గుణపాఠంచెప్పాలని, ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీకూటమి అభ్యర్థులను గెలిపించాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీ అభ్యర్థి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ లు కోరారు. సామర్లకోట మండలం జీ. మేడపాడు గ్రామంలో కాకినాడపార్లమెంటరీ తెలుగురైతుకమిటీ చైర్మన్ పాలకుర్తి శ్రీనుబాబుచే గురువారం జరిపిన ప్రచారం లో టీడీపీ నాయకులతోబాటూ జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల. బాబు పాల్గొన్నారు.