ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఎన్నికల కో-ఆర్డినేటర్ సానా సతీష్ బాబు ఆద్వర్యంలో పనసపాడు అతిథిగృహం లో సోమవారం సాయంత్రం కాకినాడ పార్లమెంటరీ పరిధిలోని అసెంబ్లీ, పర్లామేంట్ అభ్యర్థులతో సదస్సు Nఇర్వహించారు. ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు మంగళవారం జరుగనున్నందున తాజా రాజకీయ స్థితిగతులపైనా, ఓట్ల లెక్కింపులో కూటమి ఏజెంట్లు అనుసరించాలిసిన వ్యూహాలపైనా చర్చించారు. చినరాజప్ప పాల్గొన్నారు.