డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని ద్రాక్షారామంలో కొలువైయున్న శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారిని అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి హరి నారాయణ శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని వేదాశీర్వాచనం తీసుకున్నారు.