రాజోలు: డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 17, 500 ఉద్యోగాలు

85చూసినవారు
త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి 17, 500 ఉద్యోగాలు స్కూల్ తెరిచేనాటికి ఇస్తామని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. మలికిపురం మండలం లక్కవరంలో ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికపై సమీక్ష సమావేశంలో ఆయన బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి రాజశేఖర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్