ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా వచ్చిన ఓ సమస్య పరిష్కారం పై నగరపాలక సంస్థ కమిషనర్ భావన గురువారం క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలనకు వెళ్లారు. కాకినాడలో కొమరగిరి లేఅవుట్ పరిధిలో ఉన్నమూడు ఎకరాల రైతు తన చేనుకు నీరందడం లేదని, సమీపంలో ఉన్న ఇరిగేషన్ కెనాల్ ద్వారా నీరందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై వాస్తవ పరిస్థితిని పరిశీలించేందుకు కమిషనర్అధికారులతో కలిసిలేఔట్ ప్రాంతాన్ని సందర్శించారు.