రావులపాలెంలో చిరుత కలకలం?!

65చూసినవారు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో చిరుత పులి సంచారం వార్తలతో ఒక్కసారి గా స్థానికులు భయాందోళన కు గురవుతున్నారు. గౌతమి గోదావరి బ్రిడ్జి సమీపం లో గల లంకల్లో ఆదివారం చిరుత పులి ని చూసినట్లుగా మత్స్యకారులు గంగరాజు వెంకటేశ్వరరావు చెప్పడంతో అధికారి యంత్రాంగం అప్రమత్తమయింది. లంకల్లో చిరుత పులి పాదముద్రలను గుర్తించేందుకు ఫారెస్ట్ అధికారులు రానున్నారు. అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్