రాజమండ్రి: సావిత్రిబాయి ఫూలే యోధురాలు

58చూసినవారు
రాజమండ్రి: సావిత్రిబాయి ఫూలే యోధురాలు
రాజమండ్రిలోని రాజమహేంద్రి మహిళా కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే 193వ జయంతిని శుక్రవారం నిర్వహించారు. ముందుగా కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ టి. కే. విశ్వేశ్వర రెడ్డి, కళాశాల డైరెక్టర్ తేతలి సత్య సౌందర్య ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సావిత్రిబాయి ఫూలే అట్టడుగు వర్గాలు, మహిళల హక్కుల కోసం పోరాడిన యోధురాలని కొనియాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్