రాజమండ్రి: రైతు సేవా కేంద్రాలలో ఏఈవోలకు మినహాయింపు ఇవ్వాలి

60చూసినవారు
రాజమండ్రి: రైతు సేవా కేంద్రాలలో ఏఈవోలకు మినహాయింపు ఇవ్వాలి
రాష్ట్రంలోని రైతు సేవా కేంద్రాల నుంచి వ్యవసాయ విస్తరణ అధికారులకు మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ఏఈఓ సంఘ అధ్యక్షుడు, రాష్ట్ర జేఏసీ కార్యదర్శి వేణు మాధవరావు వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజశేఖర్‌కు విజ్ఞప్తి చేశారు. శనివారం రాజమండ్రి నగరంలో రాజశేఖర్‌ను కలిసి ఈ మేరకు ఆయన విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్