వినాయకుడి ఊరేగింపులో డ్యాన్స్ వేసిన ఎమ్మెల్యే

65చూసినవారు
మలికిపురం మండలంలోని మేడిచర్లపాలెంలో వినాయక చవితి వేడుకలలో భాగంగా నిమజ్ఞోత్సవాలను ఉత్సవ కమిటీ సభ్యులు సోమవారం నిర్వహించారు. ఈ మేరకు నిర్వహించిన ఉరేగింపులో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొన్నారు. జనసేన పార్టీకి చెందిన యువతతో కలిసి ఆయన ఆ పార్టీ పాటలకు డ్యాన్స్ వేశారు. దీంతో గ్రామంలో సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్