రాజగురువుకు కూటమి సర్కార్ భారీ షాక్!

60చూసినవారు
రాజగురువుకు కూటమి సర్కార్ భారీ షాక్!
ఆయన పీఠాధిపతి. కానీ రాజగురువుగా గత అయిదేళ్ల వైసీపీ ప్ర‌భుత్వంలో చలామణీ అయ్యారు. ఆయనే విశాఖకు చెందిన శ్రీ శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర మహాస్వామి అని అంతా చెప్పుకుంటారు. ఇక శ్రీ శారదాపీఠానికి భీమిలీ వద్ద అత్యంత ఖరీదు అయిన 15 ఎకరాల భూమిని వైసీపీ ప్రభుత్వం కట్టబెట్టింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ భూమిని కూట‌మి ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందని అంటున్నారు.

ట్యాగ్స్ :