తృటీలో తప్పిన పెను ప్రమాదం

83చూసినవారు
నందివాడ మండలం బుడమేరులో శుక్రవారం తృటీలో తప్పిన పెను ప్రమాదంతప్పింది బుడమేరు ప్రవాహంలో బోటు చిక్కుకుపోయింది.
పుట్టగుంట నుండి ఓడ్డుకు దాటుతుండగా బోటు అదుపు తప్పి బోటు అడుగు భాగం వంతెన రెయిలింగ్ లో ఇరుక్కుపోయింది. గజ ఈతగాళ్లు, ఎఫ్డిఆర్ఎఫ్ బృందం తక్షణమే స్పందించి బుడమెరులో దూకి బోటును ఒడ్డుకు తీసుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్