మచిలీపట్నంలో భగ్గుమన్న వర్గ విభేదాలు

58చూసినవారు
మచిలీపట్నంలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. బ్యానర్ గొడవ తారాస్థాయికి చేరి జనసేన కార్యకర్త యర్రంశెట్టి నాని, అతని బావపై శ్రీనివాసరావుపై సోమవారం దాడి చేశారు. నాయర్ బడ్డి సెంటర్ బాలాజీ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న సాయన శ్రీనివాసరావును, యర్రంశెట్టి నానిని మద్యం బాటిళ్లు, గ్రైండర్ తో కొట్టడంతో శ్రీనివాసరావు తీవ్ర గాయాలపాలయ్యారు. అపార్ట్మెంట్ లోని రెండు ఎల్సిడి టివిలు, ఫ్రిజ్, ఫర్నిచర్ ధ్వంసం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్